విద్యుత్ అంతరాయం వల్ల విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు అన్నీ రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్- పుదుచ్చేరి వీక్లీ ఎక్స్ ప్రెస్ రద్దయ్యాయి. భువనేశ్వర్- విశాఖ, విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లు రద్దయ్యాయి. విశాఖ నుంచి ఒడిశా, చత్తీస్ గడ్ వెళ్లే అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయని తూర్పు కోస్తా రైల్వే తెలిపింది. హజ్రత్ నిజాముద్దీన్ లింక్ ఎక్స్ ప్రెస్, విశాఖ-నాందేడ్ ఎక్స్ ప్రెస్ లు యథాతధంగా నడుస్తాయని విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు వెళ్లే సికింద్రబాద్ -భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్ ఐదున్నర గంటలు ఆలస్యంగా నడుస్తుందని దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది.
సమ్మెఎప్టెక్ట్ ?
విశాఖలో విద్యుత్ సరఫరాకు అంతరాయయేర్పడింది. సమ్మెకారణంగా విద్యుత్ ఉద్యోగులు మరమ్మతులు చేయడం లేదు. నిన్న తాగునీరు సరఫరా చేయని ప్రాంతాలకు ఈ రోజు తాగునీరు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు అధికారులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more