Tdp chandrababu naidu inaugurated medical camp

chandrababu naidu inaugurated medical camp, naidu inaugurates health camp, tdp president n chandrababu naidu, organized by ntr trust, conducted free medical check-up, visakha dairy, tdp leaders,

tdp chandrababu naidu inaugurated medical camp

బాబు మెప్పు కోసమే రోగులకు చికిత్స?

Posted: 04/17/2013 04:05 PM IST
Tdp chandrababu naidu inaugurated medical camp

పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయకుడు  మెప్పు కోసం కొంతమంది రాజకీయ నాయకులు,  వ్యాపారవేత్తలు, కొత్తపుంత్తలు తొక్కుతున్నారు.  టిడిపి పార్టీ పేరుతో  సమాజా సేవా చేస్తున్నట్లు  నటిస్తున్నారు.  వీరి మెప్పు కోసం  అమాయక ప్రజలు బలవుతున్నారు. మండుటెండల్లో  చంద్రబాబు పాదయాత్ర పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వస్తున్నా మీకోసంపాదయాత్రలో భాగంగా డి.యర్రవరం జంక్షన్‌లో ఎన్‌టీఆర్ ట్రస్టు, విశాఖడెయిరీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి నర్సీపట్నం పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని అన్ని సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద ఎత్తున రోగులను ఉదయం తొమ్మిది గంటలకే తరలించారు. నిర్ణీత సమయానికి చంద్రబాబునాయుడు దీనిని ప్రారంభించకపోవడంతో వచ్చినవారంతా ఇబ్బందులకు గురయ్యారు. తీరిగ్గా మధ్యాహ్నం 12.35 గంటలకు బసనుంచి బయటకు రావడంతో విసుగుచెందిన కొందరు ఇంటి ముఖం పట్టారు. ఉన్నపాటి కొద్దిమందికి నామమాత్రంగా వైద్యసేవలు అందించి డెయిరీ అధికారులు చేతులు దులుపుకున్నారు. కేవలం చంద్రబాబు వద్ద మెప్పుకోసమే ఈ శిబిరం ఏర్పాటు చేశారన్న వాదన వ్యక్తమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more