ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీం ఇండియా త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జులైలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్తో భారత్ డబ్లిన్లో రెండు టీ-20లు ఆడనుందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 27 నుంచి 29 వరకు ఐర్లాండ్తో ఈ మ్యాచ్లు జరుగన్నట్లు తెలిపింది. 2007లో తొలిసారిగా భారత జట్టు ఐర్లాండ్లో పర్యటించింది.
అప్పుడు బెల్ఫాస్ట్లో జరిగిన వన్డే మ్యాచ్లో (డక్వర్త్ లూయిస్ ప్రకారం) భారత్ విజయం సాధించింది. కానీ ఇప్పటివరకు ఐర్లాండ్ జట్టుతో 2009 ఐసీసీ ప్రపంచకప్లో ఒక టీ-20 మాత్రమే ఆడింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో కేప్టౌన్లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్ట్లో విజయం సాధించేందుకు కసరత్తు చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more