దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్ల సిరీస్కు హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా ఉత్తర్ప్రదేశ్...
ఇంగ్లండ్తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత క్రికెట్ నియంత్రణ మండలిని కోరడంతో బోర్టు...
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా ఆ తరువాత స్థానంలో అస్ట్రేలియా 6800...
పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి దూసుకెళ్లింది. చెన్నైలో...
పర్యాటక జట్టు ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56 ఓవర్లలోనే టీమిండియా బౌలర్లు చాపచుట్టించేశారు. భారత...
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన తాజా ట్వీట్ ద్వారా తన అభిమానులతో పాటు టీమిండియా క్రికెట్ అభిమానులను కూడా అందోళనకు గురిచేస్తున్నాడు. ట్విటర్ వేదికగా రిలీజ్ చేసిన వీడియో.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని అనుసరించాడా.? అంటే...
టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాలనే ఆకాంక్ష బలంగా ఉందని టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్మన్, నయావాల్ పుజారా అన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో ఆస్ట్రేలియా పర్యటనపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ముగిసిన బోర్డర్-గావస్కర్ సిరీస్లో నయావాల్...
టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషభ్ పంత్ అస్ట్రేలియా సిరీస్ లో హీరోగా నిలవడంతో ఆయనకు ప్రస్తుతం భారీగా ఫాలోయింగ్ పెరిగింది. దీంతో ఆయన తనకు అందివచ్చిన అవకాశాన్ని తన అభిమానులతో పంచుకునేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా...