Ready to hold talks with india says pakistan pm nawaz sharif

India, Kathmandu, Narendra Modi, Nepal, Pakistan, SAARC, Sri Lanka, ushma swaraj, Terrorism, PM Nawaz Sharif

Ready to hold talks with India, says Pakistan PM Nawaz Sharif

భారత్ తో చర్చలకు సిద్దమని పాక్ వెల్లడి..!

Posted: 11/25/2014 09:20 PM IST
Ready to hold talks with india says pakistan pm nawaz sharif

భారత్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా వున్నామని దాయాది దేశం పాకిస్థాన్ ప్రకటించింది. భారత్ తో శాంతి చర్చలు కోనసాగించేందుకు తాము సుముఖంగా వున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వెల్లడించారు. ఈ మేరకు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ విషయమై పాకిస్థాన్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సయూద్ అక్బరుద్దీన్ ను మీడియా ప్రశ్నించగా, అయన కూడా ఇరు దేశాల అధినేతల భేటీ జరుగుతుందన్న వార్తలను తోసిపుచ్చలేదు. అయితే భేటీ ఎప్పటికైనా జరగాల్సిందే కదా అంటూ పూర్తి సమాచారం అందించడానికి నిరాకరించారు.

సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అక్కడ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కలసి పలు అంశాలపై చర్చలు జరుపుతారన్నవార్తలు వెలువడుతున్నాయి. సార్క్ దేశాల సదస్సు ముగిసిన తరువాత వీరి భేటీ వుంటుందని సంకేతాలు వస్తున్నాయి. సరిహద్దు తీవ్రవాదాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిలిపితేనే పాకిస్థాన్ తో చర్చలు జరుగుతాయని భారత్ తేల్చిచెప్పడంతో.. దాయాది దేశం పాకిస్థాన్ కొంత తగ్గింది. అయితే అడపా తడపా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పోడుస్తూనే వుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తో భారత్ ప్రధాని భేటీ అవుతారా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Kathmandu  Narendra Modi  Nepal  Pakistan  SAARC  Sri Lanka  ushma swaraj  Terrorism  PM Nawaz Sharif  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more