grideview grideview
  • Dec 06, 12:00 PM

    మార్స్ పైకి మానవ యాత్ర.. ఇక సులభం

    అరుణగ్రహంపైకి మానవయాత్ర దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అడుగు ముందుకేసింది. అందులోభాగంగా ఫ్లోరిడాలోని కేప్‌కానావరెల్ నుంచి  డెల్టా -4 క్షిపణి సాయంతో ఓరియన్ అనే మానవరహిత అంతరిక్షనౌకను  విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారి జరిగిన ఈ ప్రయోగపరీక్షలో ఓరియన్...

  • Dec 06, 07:50 AM

    కూతుళ్ళపై రేప్ లను ప్రోత్సహించిన తల్లి

    మానవత్వం.., తల్లి ప్రేమ మంటగలిసిన దుర్ఘటన ఇది. కూతురిపై ఇతరుల కన్ను పడిందంటే.., వారి కళ్ళు పీకేందుకు కూడా తల్లి వెనకాడదు. అయితే ఈ తల్లి మాత్రం కామంతో కళ్ళు మూసుకుపోయి కూతుళ్ళపై అత్యాచారానికి సహకరించింది. అదికూడా తనతో సంబందం పెట్టుకున్న...

  • Dec 06, 07:29 AM

    హైదరాబాద్ లో అర్ధరాత్రి ఉగ్రవాది అరెస్టు

    దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా హైదరాబాద్ తో ఏదో ఒక సంబంధం ఉంటోంది. సంచలనం రేపిన బుర్ద్వాన్ పేలుళ్ళ కేసుకు కూడా హైదరాబాద్ తో కీలక సంబంధాలున్నాయని స్పష్టం అవుతోంది. ఈ కేసును విచారిస్తున్న జాతీయ ధర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ)...

  • Dec 05, 10:07 PM

    జగన్ అందుకు అర్హుడే కాడట!

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి మధ్య ఎప్పటినుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం వున్న విషయం తెలిసిందే! ఒకరిమీదొకరు నిందలు వేసుకోవడమే పనిగా మార్చేసుకున్నారు ఆ పార్టీ నేతలు! ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ...

  • Dec 05, 04:06 PM

    అగ్రస్థానంతో అరుదైన రికార్డు సాధించిన సుష్మా

    భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ఫాలో అవుతున్న విదేశాంగ శాఖ మంత్రులలో ఆమె ప్రధమ స్థానాన్ని అక్రమించారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీట్టర్‌లో అత్యధిక మంది అనుసరిస్తున్న విదేశాంగ శాఖ మంత్రిగా...

  • Dec 05, 03:24 PM

    ప్రతికూల వాతావరణంతో ప్రయోగం వాయిదా

    ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున  చేపట్టాల్సిన జీశాట్-16 ఉపగ్రహ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ రాకెట్ ద్వారా జీశాట్-16ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు...

  • Dec 05, 11:52 AM

    సరిహద్దులో కాల్పలుతో తెగబడుతున్న పాక్, 9 మంది మృతి

    పాక్‌ ఉగ్రవాదులు సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయారు. ప్రత్యేకవాదులు ఇచ్చని పిలుపులకు లోబడకుండా జమ్మూకాశ్మీర్ అసెంబ్లలో ఎన్నికలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటుండడంతో మింగుడు పడని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఉగ్రవాదులకు.. భారత సైన్యానికి మధ్య హోరాహోరిగా కాల్పులు కొనసాగుతున్నాయి....

  • Dec 05, 07:50 AM

    పెద్ద చిట్టాతో బయల్దేరుతున్న కేసీఆర్

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం రోజు పర్యటన మొదలు పెట్టనున్నారు. ఈ దఫా పర్యటనలో ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ర్టంలో నెలకొన్న సమస్యల పరిష్కారం, రాష్ర్ట విభజనతో...