Britishpm david cameron hails contribution of indian immigrants

Prime Minister David Cameron , Indians , Uganda

Prime Minister David Cameron today said the thousands of Indians and other Asians who arrived in Britain after being expelled from Uganda 40 years ago had made an extraordinary"

21.1.png

Posted: 09/13/2012 08:09 PM IST
Britishpm david cameron hails contribution of indian immigrants

Cameronబ్రిటన్ జీవన శైలికి భారత్ నుంచి వలస వచ్చిన ప్రజలు వన్నెలద్దారని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రవాస భారతీయులను కొనియాడారు. 1972లో భారత్ నుంచి వలసలను వ్యతిరేకించి తప్పుచేశామని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం లండన్‌లోని పార్లమెంటు దిగువ సభలో భారత సంతతి ఎంపీ శైలేష్ వరా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కామెరాన్ మాట్లాడారు. ఉగాండాలో జన్మించి 1970 తొలినాళ్లలో ఇంగ్లండ్‌కు వలస వచ్చి ఎంపీగా ఎదిగిన శైలేష్‌ను సైతం కామెరాన్ పొగిడారు. 1972లో దాదాపు 10,000 మంది ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ పట్టణానికి తరలివచ్చారని, తదనంతర కాలంలో వీరంతా బ్రిటన్ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారని శైలేష్ సభలో అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konda surekha fire on kcr
I am not joining politics priyanka gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more