కర్నాటక ముఖ్యమంత్రి బంధువు అయిన మాజీ ఎంపీ కూతుర్ని కిడ్నాప్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త హెచ్. జి. రాములు కూతురు విష్ణునందన ను దుండగులు కిడ్నాప్ చేశారు. కర్నాటక మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త హెచ్.జి.రాములు కుమార్తె విష్ణు నందన(47)ను బెంగళూరులోని జయనగర్లో దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమెను విడిచిపెట్టేందుకు వారు రూ. నలభై లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జయనగర్ పోలీస్ స్టేషన్లో ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉంటున్న వ్యాపారవేత్త రవి కుమార్ ఆమె భర్త అని, వీరు దేవేందర్ గౌడ్కు బంధువులని తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని తన కుమార్తె ఇంటికి విష్ణు నందన వెళ్లారు. ఆమెను కిడ్నాప్ చేసిన వారు ఎవరో తెలియరావడం లేదు. విష్ణు నందన హైదరాబాదు రావడానికి తన బంధువులతో కలిసి జయనగర్ బస్స్టాప్లో షాపింగ్ చేస్తుండగా రాత్రి ఏడుగంటల ప్రాంతంలో చేరుకున్నారు. కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆమె సోదరి తెలిపారు.కొంతసేపటికి ఆంధ్రప్రదేశ్ మొబైల్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ఛేదించేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని, మొబైల్ నెంబర్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు చెందినవారే కిడ్నాపర్లని అనుమానిస్తున్నట్లు డిజిపి జ్యోతి ప్రకాష్ మిర్జి తెలిపారు. విష్ణు నందన అక్కడ షాపింగ్ చేస్తుండగా దుండగులు అపహరించారు. సుమారు 7.30 గంటల ప్రాంతంలో హైదరాబాదులోని రవి కుమార్కు ఫోన్ వచ్చింది. విష్ణు నందనను కిడ్నాప్ చేశామని, రూ.30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫోన్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more