ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున్న తూర్పు-ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల అవర్తన ద్రోణి ఏర్పడిందని దీని ప్రభావం చేత ఈ నెల 20వ తేదీ (మంగళవారం) నాటికల్లా...
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమతూల్యతతో అభివృద్ది చెందుతాయని నమ్మకాన్ని వ్యక్తంచేస్తోంది. కాగా ఈ విషయంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన అదేశాలు అమలుచేసే విషయంలోనూ మిన్నకుండిన ఏపీ...
కంచే చేను మేసిందన్న చెందంగా తాను పనిచేస్తున్న సంస్థకే కన్నం పెట్టిన ఘనుడితను. సంస్థలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి అదే సంస్థకు కుచ్చుటోపి పెట్టి పారిపోయిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజు ఏటీయం కేంద్రాలలో డబ్బులు పెట్టడమే...
విద్యార్థులపై చేయి చేసుకుంటే నేరంగా పరిగణిస్తారన్న విషయం తెలిసి.. ఇలాంటి పలు ఘటనల్లో కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, జైలు శిక్షలకు వెళ్లిన తరువాత కూడా లెక్చరర్ల ధోరణిలో మార్పు రావడం లేదు. విద్యార్థిపై చేయి చేసుకోవడమే కాకుండా కాలితో తన్ని.. ఆ...
తమను ప్రేమ, అప్యాయలతో చూసుకునే యజమాని మరణించాడన్న వార్త ఆ చిన్నారిని ఇంట్లో ఉండనీయలేదు. తాను బయటకు వెళ్లనీయకుండా కట్టిన బంధనాలను సైతం తెంచుకుని యజమాని కడసారి చూపుకోసం పరుగులు తీసింది. మనసున్న మనుషులుగా కూడా తోటివారి అంత్యక్రియులకు హాజరుకాలేకపోతున్నామని, అందుకు...
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పశువుల దాణా కుంభకోణానికి సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఐదు వేర్వేరు కేసుల్లోనూ ఆయన దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న ఆయనకు...
టర్కీలో ఐస్క్రీం వ్యాపారస్థులు కస్టమర్లను భలే ఆటపట్టిస్తుంటారు. ఐస్ క్రీమ్ కావాలని షాపుకు వెళ్తే.. వెంటనే ఒకటి తీసి వినియోగదారుల చేతిలో పెడితే మళ్లీ వారిని ఆకట్టుకునేది ఏలా అనుకుంటారో ఏమో తెలియదు కానీ.. ఏకంగా కస్టమర్ల కోరిన ఐస్ క్రీమ్...
మనుషులు తమ నివాసం కోసం వన్యప్రాణుల అవాసమైన అడవులను తెగ నరుకుతుంటే.. వనాలను వదిలి.. జనవాసాల మధ్యకు అవి వస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లోని పంటలను నాశనం చేస్తున్నాయి. ఇక తిరిగి ఎటు వెళ్లాల్లో తెలియక గ్రామీణ ప్రాంతాలకు చేరువలోనే ఉంటున్నాయి....