సార్వత్రిక ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీని నేరవేర్చలేదని అందుచేత తన పార్లమెంటు పదవికి రాజీనామా చేసేందుకే తాను నిర్ణయం తీసుకున్నానని.. ఈ క్రమంలో రేపో, ఎల్లుండి లోక్ సభ స్పీకర్ రాగానే అమె వద్దకెళ్లి స్వయంగా తన రాజీనామా లేఖను సమర్పిస్తానని ప్రకటించి అంధ్రప్రధేశ్ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి.. తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ పదవికి రాజానామా అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన తరువాత వాయిదా వేసుకున్నానని ప్రకటించిన జేసీ.. ఏకంగా టీ కప్పులో తుఫాను పుట్టించారు.
ఇక తాజాగా తాను రానున్న ఎన్నికలలో పోటీ చేయనని చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి. అంతేకాదు ఎంపీలను కరివేపాకుల్లా తీసిపారేస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. అయితే అది పార్టీలోనా.. లేక ప్రభుత్వంలోనా అన్నది మాత్రం ఆయన స్పష్టం చేయాలేదు. తన కుమారుడు లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు అసక్తి కనబరుస్తున్నాడని చెప్పారు. చంద్రబాబు కరుణిస్తే తన కుమారుడే రానున్న ఎన్నికలలో ఎంపీగా పోటీ చేస్తారని ఆయన చెప్పారు.
జనసేనాని పవన్ కల్యాన్ పార్టీపై కూడా స్పందించిన ఆయన పవన్ కు తన సోదరుడు చిరంజీవే శాపంగా మారారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చిరంజీవి తపోరబాటు చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతంత ఎవరైనా, ఎంతలి నాయకులైనా చంద్రబాబు నేతృత్వంలోనే పనిచేయాలని ఆయన నర్మగర్భవ్యాక్యలు చేశారు. ఇక తాను గుర్నాథ్ రెడ్డి సీటు తనకు కావాలని తాను కోరేందుకు వచ్చిన వార్తలను జేసి దివాకర్ రెడ్డి ఖండించారు. కాగా పలువురు రాజకీయ విశ్లషకులు మాత్రం జేసి కూడా చల్లకోచ్చి ముంత దాచుతున్నారని వ్యాక్లు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more