టీమిండియా కెప్టెన్సీ పగ్గాలను ఇటీవలే వదిలేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మ్యాచ్ ను అపించాశాడు. అంతర్జాతయ వేదికలపై మునుపెన్నడూ లేని విధంగా అట ప్రారంభమైన కొద్ది నిమిషాలకు అంఫైర్ వద్దకు వెళ్లిన దోని మ్యాచ్ ను నిలిపేయాల్సిందిగా కోరాడు. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో నాలుగో అంఫైర్ ను మైదానంలోకి రప్పించేట్లు చేశాడు. ఎందుకంటారా..? ఆయన ధోని నిశిత పరిశీలన అలాంటిది. అదేంటీ అంటారా..?
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా ఫీల్డింగ్ చేసేందుకు సిద్దం కాగా, బాట్ అందుకున్న మనవాళ్లు చేధించగల స్కోరునే బోర్డుపై నిలిపారు. అ తరువాత రెండో ఇన్నింగ్స్ లో భాగంగా టీమిండియా ఫిల్డింగ్ చేస్తున్న క్రమంలో మ్యాచ్ను కొన్ని నిమిషాలు పాటు ధోని నిలిపివేయించాడు. భారత్ బౌలింగ్ సమయంలో ఒక బెయిల్లో ఎల్ఈడీ లైట్లు వెలగకపోవడాన్ని గమనించిన ధోనీ, అంపైర్లకు చెప్పి, మ్యాచ్ ఆపించాడు. ఫీల్డ్ అంపైర్ ఏకంగా ఫోర్త్ అంపైర్ కు విషయాన్ని చెప్పారు.
దీంతో హుటాహుటిన రంగంలోకి వచ్చిన సిబ్బంది బెయిల్ మార్చడంతో మ్యాచ్ కు ఏర్పడిన అంతరాయం ముగిసింది. మ్యాచ్ మధ్యలో బెయిల్ మార్చడం క్రికెట్ చరిత్రలో ఇదే ప్రథమం.ఆడిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల సంఖ్య 72. వికెట్ కీపర్గా ఆ మ్యాచ్లలో 63 మంది బ్యాట్స్మన్ను ఏదో రూపంలో ఔట్ చేశాడు. ఇది ఓ రికార్డు. ధోనీ తర్వాత స్థానాల్లో కమ్రాన్ అక్మల్ (60), దినేష్ రామ్దిన్ (51) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ లెక్క ఇప్పుడెందుకంటే ధోనీ నిశిత పరిశీలనను చెప్పడానికే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more