అదోక బస్టాండు.. దాని మీదుగా వెళ్తున్న బస్సులు, అటోలు అప్పటికే పొగను వెదజల్లుతున్నాయి. మన కాలుష్య ప్రబావంతో ఒక్కసారి సిగరెట్ పిల్చినా.. అది 40 సిగరెట్లు తాగిన దానితో సమానమంటూ దేశ రాజధాని ఢిల్లీలోని పరిస్థితిని మరీ దయనీయంగా తయారైందని ఇప్పటికే ప్రమాద గంటికలు మోగిస్తున్నా.. పట్టని దేశ ప్రజలు అందులోనూ మరీ ముఖ్యంగా పోగరాయుళ్లు.. తమ అలవాట్లను మాత్రం మానుకోవడం లేదు.
తాంబూలాలు ఇచ్చాం తన్కుకు చావండీ అన్నట్లు ప్రభుత్వాలు కూడా పోగ త్రాగడంపై పెద్దగా పట్టించుకోవడం లేదు. పబ్లిక్ ప్లేస్ లలో సిగరెట్ తాగడం నిషేధమని తెలిసినా.. పోగరాయుళ్ల పొగకు అడ్డూఅదుపు లేదు. సరిగ్గా అలాగే జరిగింది ఇక్కడ కూడా. ఓ తల్లి తన నెలల బిడ్డతో బస్టాండ్ లో కూర్చోని వుంది. అమె పక్కనే ఓ యువకుడు కూడా కూర్చని వున్నాడు. అయితే అతడు సిగరెట్ తాగి ఆ పోగను ఏకంగా పక్కున కూర్చున్న మహిళ ఒడిలోని పిల్లాడి ముఖంపై ఊదుతున్నాడు.
పోగ పడక పిల్లాడు ఏడవడం కూడా ప్రారంభించాడు. అది చూసి బస్టాండ్ లోకి వచ్చిన పలువరు వ్యక్తులు స్పందించారు. ఒకానోక దశలో పోగతాగే వ్యక్తితో వాగ్వాదానికి కూడా దిగారు. కొందరు పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అయితే నిజం తెలిసి నవ్వుకున్నారు. ఏంటా నిజం.. అమె ఒడిలో వున్నది పిల్లాడు కాదు బొమ్మ, పిల్లాడు ఏడ్చినట్టుగా ఫోన్ నుంచి రింగ్ టోన్. దీనిని క్రేజీ ఇండియన్స్ అనే సంస్థ దీనిని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.
అయితే దీని వెనుక మంచి సందేశం కూడా వుంది,. పిల్లాడి ముఖంపై పోగఊదడంలో స్పందిచిన వారిని నిర్వహాకులు స్పందింపజేసి.. దాని వెనకనున్న అంతరార్థాన్ని వివరించారు. అదేంటంతే.. ఇలాంటి ఘటనలపై ప్రతిస్పందించడానికి ముందు.. అలాంటి ఘటనలను నివారించాలని పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో వాయుకాలుష్యం శృతి మించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులు ఒక్కసారి పోగపీల్చినా 40 సిగరెట్లు తాగినట్లు అవుతుందని.. అందుకనే కాలుష్యాన్ని నివారిద్దామన్న సందేశాన్ని ఇచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది., దీనిని అప్ లోడ్ చేసిన 24 గంటల్లోనే 82 వేల మంది దీనిని వీక్షించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more