రోడ్డు మీద కారులో ప్రయాణించేప్పుడు సరైన దారిలోనే వెళ్తున్నామా..? లేదా..? అని ఇంతకుముందు దారిలో ఎవరైనా కనబడితే చాలునని వారిని అడ్రస్ అడిగి వెళ్తుంటాం. కానీ సాంకేతికత పరిపూరణంగా అభివృద్దిలోకి వచ్చన ఈ రోజుల్లో జీఆర్ఎస్ సిస్టమ్ సాయంతో వెళ్తున్నాం. అయితే భూ ఉపరితల ప్రయాణం చేసే.. విమానాలైతే.. వాటికి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కచ్చితంగా వెళ్తాయి. కానీ, మలేషియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం న్యూజిలాండ్ నుంచి బయల్దేరి, దాదాపు గంట పాటు తప్పుడు దిశలో వెళ్లిపోయింది!
ఎంహెచ్132 అనే ఈ విమానం ఆక్లండ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలి. అందుకు ఆస్ట్రేలియా మీదుగా వాయవ్య దిశలో నేరుగా వెళ్లాలి. కానీ, రాడార్ డేటాను బట్టి చూస్తే.. అది దక్షిణ దిశగా దాదాపు గంటపాటు ప్రయాణించినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పైలట్లు.. ఆక్లండ్ ఓషియానిక్ కంట్రోల్ సెంటర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్లతో చర్చించి.. ఆ తరువాత విమానాయ ప్రయాణామార్గాన్ని మార్చుకుని కౌలాలంపూర్ కు చేరుకుంది. ఇంత జరిగినా, ప్రయాణికులకు మాత్రం విషయాన్ని చెప్పకుండా, వారిని ఎలాంటి కంగారు, అభద్రతా బావానికి లోనుకాకుండా చేశారు పైలెట్ అయితే ఈ విషయం ఆలస్యంగా నిజాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ప్రయాణికులకు మాత్రం నిశ్చేష్టులయ్యారు.
విమానం ఇలా వెళ్లడం వల్ల దానికి ప్రమాదం ఏమీ రాలేదుగానీ, అసలు సాధారణంగా వెళ్లాల్సిన మార్గాన్ని ఎందుకు మార్చారనే దానిపై విచారణ జరుపిన అధికారులు.. స్తానికి ఎయిర్ ట్రాపిక్ కంట్రోల్ కు తప్పుడు మ్యాప్ ఇవ్వడంతోనే ఇదంతా జరిగిందని తెలుసుకుని.. ఏలాంటి ప్రమాదానికి గురికాకుండా వచ్చినందుకు సంతోషిస్తున్నారు. అయితే విమాన మార్గంలో తప్పును గ్రహించి.. ఏటీసీ అధికారులతో చర్చించి విమానాన్ని సక్రమ మార్గంలో నడిపించిన పైలెట్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more