ముంబై దాడుల సూత్రధారి హఫిజ్ సయీద్ బక్రీద్ పండగ పర్వదినం రోజున భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. దాయాధి దేశంలో వున్న విషనాగులా బసలు కొడుతూ.. అసుల విషయాన్ని ఇవాళ్ల కక్కాడు. అయన తాను స్థాపించిన జమాతే ఉద్ దవాహ్ ఉగ్రవాద సంస్థ కోసం 3,500 కోట్ల రూపాయల చందా వసూలు చేస్తున్నాడు. ఎందకంటే ఆయన టార్గట్ భారత దేశమే. భారత్ను దెబ్బతీసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం ఈ డబ్బును వినియోగిస్తారు. ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాల కొనుగోలు, ఉగ్రవాదంవైపు కాశ్మీర్ యువతను ఆకర్షించడం టార్గెట్గా హఫిజ్ ఈ చందా వసూలు చేస్తున్నాడు.
పాక్ ప్రభుత్వం, సైన్యం సాయంతో ఇప్పటికే భారత్ను ఇబ్బంది పెడుతున్న హఫిజ్ సయీద్ తాజాగా 3,500 కోట్ల రూపాయల చందా సేకరించడంపై నిఘావర్గాలు దృష్టి సారించాయి. జమాత్ ఉద్ దవా అనే స్వచ్ఛంద సంస్థ మాటున ఉగ్రవాదాన్ని నడుపుతూ.. వచ్చిన చందాలన్నీ భారతలో విధ్వంసం సృష్టించడానికే వెచ్చిస్తున్నాడు. పైగా డబ్బు సేవ కోసమే అని కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ బక్రీద్ పార్థనల అనంతరం పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్వీర్ లోని ముస్లింల గురించి ఏమీ ఆలోచించడం లేదని, వారి స్వతంత్రానికి ఏలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించాడు. కాగా, జైష్ ఎ మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ కూడా బక్రీద్ రోజున పెద్ద ఎత్తున చందాలు సేకరించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more