బారత స్వాతంత్ర పోరాటంలో ఎంతో పోరాట పఠిమను చాటిన సుభాష్ చంద్రబోస్ గురించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. విదేశీ గడ్డ మీద బారత కీర్తి పథాకాలను ఎగరవెయ్యమే కాకుండా... విదేశాల్లో ఉంటున్న భారతీయులను ఏకతాటి మీదకు తీసుకువచ్చి భరత మాత దాస్య శృంఖలాలను విముక్తంగావించేందుకు పాటుపడ్డారు. అయితే సుభాష్ చంద్రబోస్ ఏమైపోయారు..? అన్నది మాత్రం ఎప్పటికీ సమాధానంలేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రధానిగా మోదీని కలిసి నేతాజీ మరణం మీద విచారణ జరిపించాలని వినతి సమర్పించారు. అయితే తాజాగా ఓ వార్త అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేతాజీ ఎక్కడ.. ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. నేతాజీ పోలికలతో ఉన్న ఓ బాబా యుపిలో ఉండేవారని, స్వతంత్ర పోరాటం తర్వాత నేతాజీ బాబా అవతారం ఎత్తారని అందుకు తగిన సాక్షాధారాలను కూడా వారు ప్రదర్శిస్తున్నారు. నేతాజీ అంటే యుద్దరంగంలో ఛాణిక్యుడిగా వ్యవహరించే వారు అని అందరికి తెలుసు. మరి అలాంటి వ్యక్తి స్వాతంత్రం సిద్దించిన తర్వాత ఎక్కడికి వెళ్లారు అన్నది తేలాల్సిన విషయం.
ఉత్తర్ ప్రదేశ్ ఫజియాబాద్ లో జీవించిన గుమ్నమి బాబా అనే వ్యక్తి ఉండేవారు. ఆ బాబాకు మిస్సయ్యాడు అనుకున్న సుభాష్ చంద్రబోస్ కు ఎన్నో పోలికలు ఉన్నాయి. రెండు ఫోటోల్లో ఉన్న వ్యక్తికి పోలికలు కనిపిస్తాయి. నిజానికి సుభాష్ చంద్రబోస్ కనిపించకుండా పోయాడన్న వార్త విన్న తర్వాత చాలా మంది నేతాజీ కోసం ఆరా తియ్యడం మొదలుపెట్టారు. అందులో భాగంగా చాలా ప్రాంతాలు తిరిగిన నేతాజీ సన్నిహితుల్లో కొంత మందికి యుపిలో ఉంటున్న బాబా గురించి తెలిసి.. అక్కడికి చేరుకున్నారని.. ఆ తర్వాత వారు నేతాజీ కోసం వెతకడం మానేశారని తెలిసింది. ఇలా ఎందుకు అంటే ఆ బాబానే నేతాజీ కాబట్టి అని సమాధానం వస్తోంది. మొత్తానికి యుపిలో ఉన్న ఆ బాబానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఖచ్చితంగా ఆ బాబానే నేతాజీ అని తేలితే మాత్రం నేతాజీ ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లే.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more