బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ మైసూర్ వారు నైపుణ్యం గల అభ్యర్థుల్ని టెక్నీషియన్లుగా నియమించుకొనుటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో మాత్రం తెలుపలేదు. ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఎస్సెస్సీ లేదా ఇంటర్ మీడియెట్ లో గణితం, సైన్స్ సబ్జెక్టులలో 60 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు. ఈ ఎంపిక ప్ర్ర్రక్రియ వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఉంటుందని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులు ప్రారంభ జీతం రూ. 5,200 నుండి 20,200 వరకు ఉంటుంది. వీటితో పాటు 2000 అదనంగా పొందవచ్చును. ఈ పోస్టుల పై ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల (జూలై 21వ తేదీ) లోపు సంబంధిత కార్యాలయానికి చేరే విధంగా చూడాలి. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫారమ్ సంబంధింత వెబ్ సైట్ నుండి పొందగలరు.
మరిన్ని వివరాల కొరకు : www.barc.gov.in లాగిన్ అవ్వండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more