బుధవారం పార్లమెంట్ సెషన్ ప్రారంభమవటానికి ముందుగా మీడియా ప్రతినిధులతో సంక్షిప్తంగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవాసులు ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలను, వారి కోరికలను సుసంపన్నం చెయ్యటానికి అన్నివిధాలా కృషిచేస్తానని మాటిచ్చారు.
"ఈ 16 వ లోక్ సభకు దేశవాసులు మమ్మల్ని ఆశీర్వదించి అనూహ్యంగా అధిక సంఖ్యలో మద్దతు తెలిపారు. ఈ ప్రజాస్వామ్య కోవెలలో సామాన్య ప్రజల కోరుకునేవాటినన్నిటినీ నెరవేర్చే ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నాను" అన్నారు మోదీ.
పార్లమెంట్ లోపలికి వెళ్ళేముంది జరిగిన అదే సంక్షిప్త సమావేశంలో దేశవాసులందరికీ ఆయన శుభాకాంక్షలు కూడా తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more