హిందు మతం పై కొంత మంది గుర్తు తెలియని దుండుగులు రెచ్చిపోతున్నారు. హిందువుల గుడులపై వారు కక్ష కట్టారు. అందుకే దుండగలు అర్థరాత్రి హనుమాన్ గుడికి నిప్పుపెట్టారు. ఈ ఘటన జరిగింది మన దేశంలో కాదులేండి.. మన దాయదుల దేశం. పక్కలో శత్రువుల దేశంలోనే ఇలా జరిగింది.
పాకిస్థాన్ లోని లతీఫాబాద్ లో హనుమంతుడి ఆలయానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సింధు ప్రావిన్స్ పరిధిలో ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 14న వార్షిక ఉత్సవాలు జరగనున్నాయి. ఈలోపు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ముగ్గురు వ్యక్తులు గుడికి వచ్చి దేవుడిని దర్శించుకున్న అనంతరం విగ్రహాన్ని ధ్వంసం చేసి.. కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయినట్లు పోలీసులకు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. స్థానికంగా 600 వరకు హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత వారు నిరసనకు దిగారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more