Elections in two phases in ap

elections in two phases in AP, Loksabha Assembly elections in AP, elections in Telangana April 30, Elections in Seemandhra May 7

elections in two phases in AP

ఎన్నికలు- తెలంగాణాలో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో మే 7న

Posted: 03/05/2014 11:46 AM IST
Elections in two phases in ap

ఈరోజు ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటన ప్రకారం ఏప్రిల్ 30న తెలంగాణా ప్రాంతంలోను, మే 7న సీమాంధ్ర ప్రాంతంలోనూ ఎన్నికలు జరుగనున్నాయి.

తెలంగాణా ప్రాంతంలో ఏప్రిల్ 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి.  ఏప్రిల్ 10 పరిశీలించిన తర్వాత నామినేషన్లను ఉపసంహరించుకోవటానికి ఏప్రిల్ 12 వరకు సమయం ఇవ్వబడుతుంది.  ఏప్రిల్ 30 న పోలింగ్ జరుగుతుంది.

ఏప్రిల్ 12 నుంచి 19 వరకు సీమాంధ్రలో నామినేషన్లు స్వీకరించబడతాయి.  ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.  ఏప్రిల్ 23 వరకు ఉపసంహరించుకునేందుకు సమయమిచ్చి మే 7 న పోలింగ్ నిర్వహిస్తారు.
అయితే వోట్ల లెక్కింపు మాత్రం రెండు ప్రాంతాలకూ మే 16నే జరుగుతాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles