గత రెండు రోజుల క్రితం బెంగుళూరులోని ఓ ఏటీఎం సెంటర్ లోకి చొరబడి జ్యోతి ఉదయ్ అనే మహిళ పై అతి కిరాతకంగా దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపర్చిన సంఘటనకు సంబంధించిన ఓ అనుమానితుడిని ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజుల నుండి తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు నేడు హిందూపురం పట్టణంలో ఓ దుకాణంలో సెల్ ఫోన్ విక్రయిస్తుండగా ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి కర్ణాటకకు తరలించారు. ప్రస్తుతం పోలీసు విచారణలో ఉన్న అతను హిందూపురానికే చెందిన వాడు కావడం విశేషం.
ఇతడు దాడి చేసిన వ్యక్తా, లేక అనుమానితుడా అనేది పోలీసులు ఇంకా తేల్చలేదు. ఇక ఆ కిరాతకుడి దాడిలో గాయపడిన జ్యోతి ఉదయ్ పరిస్థితి అంత్యంత దయనీయంగా ఉంది. ఆమెకు పక్షవాతం రావడంతో ఓకాలు, చేయి పడిపోయాయి. ఆ కిరాతకుడు దాడి చేయడంతో కపాలం పగిలి మెదడులోకి చిన్న ఎముక వెళ్లినట్లు వైద్యులు చెప్పారు. . ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more