తమిళనాడు గవర్నర్ రోశయ్య నేటితరం విద్యార్థులకు కొన్ని సూచనలను సూచించారు. నేటితరం విద్యార్థులు భవిఫ్యత్ వైపునకు దూసుకోవాలని ఆయన అన్నారు. అంతేకాకుండా వివేకానందుని బోధనలు పాటిస్తూ ఉండాలని ఆయన అన్నారు. సికింద్రాబాద్ లోని మహాబూబ్ కళాశాల 150 వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శనను ఆయనతో పాటు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి ప్రారంభించారు. సికింద్రాబాద్ లో ఉన్నత విద్యను పరిచయం చేసిన ఘనత మహబాబ్ కళాశాలకు దక్కిందని రోశయ్య అన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను ఆయన సన్మానించారు. ఇటీవల కాలంలో తమిళనాడు గవర్నర్ కొన్ని కార్యక్రమాలకు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more