దాదాపుగా మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తమ ఉద్యోగులు.. ఇంట్లో తింటూ పనిచేస్తూ బరువు పెరిగిపోయి ఉంటారన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఉద్యోగులు బరువు పెరిగడం వల్ల తమ సంస్థకు వచ్చిన నష్టమేమి లేదు కానీ.. వారి ఆరోగ్యాలను పరిరక్షించకపోతే భవిష్యత్తులో మాత్రం...
ఆయన ఓ దినసరి కూలి. చదివుకున్నది కూడా పెద్దగా లేదు. అయితే పెద్దలు చెప్పినట్టు అవసరాన్ని మించిన అలోచన లేదు. ఆలోచనతో పుట్టని ఆవిష్కరణ లేదు. ఇదే ఇప్పుడీ సాధారణ కూలీని దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. రెక్కాడితే కానీ డిక్కాడని పేద...
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇవాళ్టి నుంచి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనం కల్పించి అభయ...
తమ పిల్లాడు నిత్యం మొబైల్ ఫోన్ లోనే నిమగ్నమవుతూ చదువు పట్ల శ్రద్ద చూపడం లేదని కోపగించుకున్న ఆ తల్లిదండ్రులు. వాడి నుంచి తమ మొబైల్ ఫోన్ తీసుకుని తమ వద్దే అట్టిపెట్టుకన్నారు. ఉదయం తండ్రి ఆఫీసుకు వెళ్లిన తరువాత తల్లి...
సోషల్ మీడియా అంటూ వచ్చిన తరువాత.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది అరచేతిలో వినబడటమే కాదు.. కనబడుతోంది కూడా. ప్రపంచంలోని సమస్త సమాచారం స్మార్ట్ ఫోన్ తో మనకు అందుబాటులో ఉంటోంది. ఇది కాదనలేని సత్యం. దీంతో...
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వేదికగా అద్భుతమైన ఆపర్లను కల్పిస్తూన్నామని.. కేవలం డాటా ఎంట్రీ జాబుతో వేలాది రూపాయల జీతం సొంతం అంటూ ప్రకటను ఇచ్చి.. ఉచ్చులోకి దింపేవారితో అప్రమత్తంగా ఉండాలి. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచనలు...
మహారాష్ట్ర రాజకీయాలు అంటేనే దేశం మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇటీవలే తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే ను కాదని తాన పక్షమే అసలైన శివసేన పార్టీ అంటూ ప్రకటించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్...
చట్టసభలకు ఎన్నికై.. శాసనసభ్యులుగా మారేందుకు ఆయా రాష్ట్రాల్లోని పలు పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. ఈ ఎన్నికలలో గెలిచేందుకు.. ప్రతీ ఒక్కరికీ చందమామను తెచ్చిస్తామని మొదలుకుని.. ప్రతీ పేద మహిళకు వజ్రాలు పొదిగిన బంగారు గాజులు చేయిస్తామని అసాధ్యమైన హామీలను సుసాధ్యమని నమ్మబలుకుతూ...