శ్రీవేంకటేశ్వరస్వామివారికి అతి పెద్ద స్వర్ణరథాన్నితితిదే తయారు చేసింది. నిర్మాణ పనులు ఈనెల 27తో పూర్తి కానున్నాయి. గతంలో ఉన్న రథం 21 అడుగుల ఎత్తు ఉండగాకొత్తది 32 అడుగులతో దేశంలోనే అతి పెద్దదని తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. సుమారు 29 టన్నుల బరువున్నస్వర్ణరథం తయారీకి 74 కిలోల బంగారాన్ని, 2, 900 కిలోల రాగిని, 25 టన్నుల దారుచెక్క, ఇనుమును వినియోగించినట్లు చెప్పారు. 18 అంగుళాల గేజ్ రాగి రేకులపై 9 పొరలతో బంగారు పూత పూసినట్లు తెలిపారు. బీహెచ్ఈఎల్ సహకారంతో ఇనుప చక్రాలు, హైడ్రాలిక్ బ్రేక్ లను రూపాందించామన్నారు. స్వర్ణరథం తయారీ వ్యయం రూ. 24, 34 కోట్లుగా చెప్పారు. రథాన్ని ఈనెల 30న ప్రయోగాత్మకంగా తీరువీధుల్లో నడపనున్నారు.
18మంది పరార్ ..
బాల నేరస్థుల గృహం నుంచి 18మంచి నేరస్థులు పరారయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంగళం రోడ్డులో ఉన్న బాల నేరస్థుల గృహంలో రాత్రి చోటుచేసుకుంది. ఈ గృహంలోని బాత్ రూమ్ కిటికీలను తొలగించుకొని పరారయినట్లు తెలుస్తుంది. పరారయిన వారిలో 23కేసుల్లో నిందితుడైన హిస్రుద్దీన్, నెల్లూరు జంట హత్య కేసు నిందితుడు వంశీ ఉన్నారు. మొత్తం 18మందిలో నెల్లూరుకు చెందిన వారు ముగ్గురు, ఓంగోలుకు చెందిన వారు ఐదుగురు ఉండగా.. తిరుపతికి చెందిన వార ఏడుగురు ఉన్నారు. వీరిలో తొమ్మిది మందిని రేణిగుంట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more