తూర్పు గోదావరి జిల్లాలో వున్న పుష్కరక్షేత్రంగా పిలువబడే ఈ పిఠాపురం క్షేత్రం.. అనేక పురాతన ఆలయాలకు ప్రసిధ్ధి చెందింది. వాటిల్లో ‘శక్తి పీఠం’గా పిలువబడే ‘శక్తి పురుహూతిక’ ఒకటి. అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠమిది. అమ్మవారి పీఠము (పిరుదులు)...
దక్షిణాపధంలో ప్రసిధ్ధికెక్కిన ప్రాచీన శైవ క్షేత్రాలలో ప్రముఖమైన ‘శ్రీశైలం’ ఒకటి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వున్న ఈ అత్యంత పురాతనమైన క్షేత్రానికి మరో విశిష్టత కూడా వుంది. అదేమిటంటే.. ద్వాదశ జ్యోతర్లింగాలలో రెండవది అయిన శ్రీ మల్లికార్జునుడు, అష్టాదశ...
శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా.. దేవీ ఆరాధన బాలా త్రిపురసుందరితో మొదలవుతుంది. ఈ దేవి చిదగ్నికుండం నుంచి ఉద్భవించిందని చెప్పబడుతుంది. ఈమె త్రిపురాసురులను సంహరించటంలో మహాశివుడికి సహాయం చేసి, ఆయనతో సహా కొలువైన ప్రదేశమే ఈ త్రిపురాంతకం. ప్రకాశం జిల్లాలో వెలిసిన ఈ...
‘రాఖీ’... అన్నాచెల్లెల అనుబంధానికి గొప్ప చిహ్నం. కుల, మత, జాతి అనే విభేదాలు లేకుండా దేశంలో ప్రతిఒక్కరు జరుపుకునే చక్కనైన పండుగ. ఈ రాఖీ పండుగ ఈమధ్య వెలుగులోకి వచ్చింది కాదు.. పురాణాలలో దీని ప్రసక్తి చాలా చోట్లే వుంది. లక్ష్మీదేవి,...
సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని గోకులాష్టమ,శ్రీకృష్ణ జయంతి అని రకరకాలుగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ...
* పాండవ తీర్థము : కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన అనంతరం పాండవులు తమ బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోడానికి ఈ తీర్థంలో స్నానం చేశారు. ఆ తర్వాత క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసునిని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్లే దీనిని ‘పాండవ...
శ్రీరాముడు, రావణుడి మధ్య యుద్ధం జరగడం.. చివరికి రావణాసురుడు హతం కావడం.. ఈ రామాయణం మొత్తం జరగడానికి అసలు కారణమైన ‘శూర్ఫనఖ’. ‘సీతారామాకల్యాణం’తో ముగిసిన రామాయణాన్ని శూర్పనఖ తన పగ తీర్చుకోవడం కోసం ఆ తర్వాత మొత్తం కథను నడిపింది. ఆ...
ప్రాచీనకాలంలో దేవతల జీవన విధానం, వారు అనుసరించిన పద్ధతులకు సంబంధించిన పవిత్ర పురాణ గ్రంథాలు ఎన్నో వున్నాయి. వాటిని పఠించడంగానీ, వినడంగానీ చేస్తే... మన సర్వపాపాలు తొలగిపోవడమే కాకుండా... జీవితంలో వున్న కష్టాలు తొలగిపోయి, లాభాల పంటలు పండుతాయని ఆనాటి ఋషువులు...