తాజ్ మహల్
భాతరదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, చారిత్రాత్మకంగా వెలిసిన నిర్మాణాల్లో తాజ్ మహల్ ఒకటి. ఇది ప్రపంచంలోనే ఏడవ వింతగా పేరొందింది. క్రీ.శ.1632 లో ఈ నిర్మాణాన్ని చేపట్టిన కార్మికులు దాదాపు 21 సంవత్సరాలపాటు కష్టపడి 1653లో పూర్తి చేశారు. ముఘల్ రాజు జహంగీర్ కొడుకైన షాజహాన్.. తన భార్యకు ప్రేమ గుర్తుగా దీనిని నిర్మించాడు.