Search Results On గరుడ వాహనసేవకు యాత్రికులు పోటెత్తుతుండటంతో రవాణా సౌకర్యాల్ని మెరుగుపరిచారు. ప్రతి నిమిషానికి రెండు బస్సులను కొండపైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వెళ్లే ప్రైవేటు వాహానాలను అలిపిరి టోల్‌గేట్‌ వద్దే పోలీసులు నిలిపివేస్తున్నారు. దాంతో అలిపిరి నుంచి కపిల తీర్థం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.