Kids Jokes
పిల్లలు చేసే అల్లరి!

ఒకరోజు ఒక టీచర్, ఒక స్టూడెంట్ తో ప్రశ్నలు అడుగుతుంది.

టీచర్ : టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు? 

విద్యార్థి : అతని ఆఖరి యుద్ధంలో...!

టీచర్ : గంగానది ఏ రాష్ట్రంలో పారుతుంది? 

విద్యార్థి : లిక్విడ్ రాష్ట్రంలో..!

టీచర్ : మహాత్మాగాంధీ ఎప్పుడు జన్మించారు? 

విద్యార్థి : ఆయన పుట్టినరోజున జన్మించారు!

టీచర్ : 15 ఆగస్టు రోజు ఏమవుతుంది? 

విద్యార్థి : 15 ఆగస్టు రోజు వస్తుంది. 

టీచర్ : 6 మందికి 8 మామిడిపళ్లు ఎలా పంచుతావు? 

విద్యార్థి : మ్యాంగో షేక్ చేయించి పంచుతాను...

ఈ సమాధానాలు విని టీచర్ డైరెక్ట్ కోమాలోకి వెళ్లిపోయింది.