Venkaiah naidu attend rss leaders durgaprasad memorial meeting in vijayawada

Venkaiah naidu, central minister, RSS, RSS leader, durgaprasad, kabadi, memorial meeting, vijayawada

venkaiah naidu attend rss leaders durgaprasad memorial meeting in vijayawada

కబడ్డీ కన్నా ఎక్కువ ఆర్ఎస్ఎస్ ఆకర్షించింది..

Posted: 11/30/2014 08:15 PM IST
Venkaiah naidu attend rss leaders durgaprasad memorial meeting in vijayawada

యువకుడిగా తాను కబడ్డీని ఎక్కువ ఇష్టపడ్డానని.. ఆ ఆటలో భాగాంగానే వెళ్లి... ఆర్ఎస్ఎస్ సభ్యుడినయ్యానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే తనలో నాయకత్వ లక్షణాలను పెంచింది మాత్రం ఆర్ఎస్ఎస్ యేనని అన్నారు. తనకు యుక్త వయస్సు నుంచే ఆర్ఎస్ఎస్ బావజాలం నచ్చడంతో అమితంగా ఇష్టపడ్డానని తెలిపారు. విజయవాడలో జరిగిన ఆర్ఎస్ఎస్ నేత దుర్గాప్రసాద్ స్మారక సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఎస్లో చేరిన నాటి సంగతులతో ఆపటు దుర్గాప్రసాద్తో తనకు గల అనుబంధాన్ని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోదని వెంకయ్య తెలిపారు.

మనలో ఐక్యమత్యం లేకపోవడం వల్లే విదేశీ దాడులు జరుగుతున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వగురు స్థానంలో భారత్ను చేర్చాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు. రాముడు ఆదర్శపాలకుడని... అలాంటి ఆయన్ని కూడా రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah naidu  central minister  RSS  RSS leader  durgaprasad  kabadi  memorial meeting  vijayawada  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more