వైఎస్ జగన్ సిబిఐ అరెస్ట్ చేసి .. కోర్టులో హాజరుపరచటం.. కోర్టు జగన్ ను 14 రోజులు రిమాండ్ ఉంచమని ఆదేశాలు ఇవ్వటంతో.. జగన్ ను చంచల్ గూడ్ జైలు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణమాలు ఆయన అభిమానులకు అగ్రహాన్ని తెప్పించింది. అసలు జగన్ అరెస్ట్ కు కారణమైన వారిలో లగడపాటి ఒకరు గా జగన్ కార్యకర్తలు గుర్తించారు. లగడపాటికి సంబందించిన ఆస్తులు కొండాపూర్ ఉన్న రిసార్ట్ లో పెలుడు సంభవించింది. ప్లాసిడా పేరుతో ఈ రిసార్ట్ ను లగడపాటి రాజగోపాల్ భార్య పద్మ నిర్వహిస్తున్నారు . పేలుడు లో ఇది పాక్షికంగా దెబ్బతింది. దీన్ని తెలంగాణ వాదులే పేల్చినట్లు అక్కడ కరపత్రాలు ఉన్నాయాని .. చెబుతున్నారు. అయితే లగడపాటి మాత్రం ఈ బాంబు పేల్చింది తెలంగాణ వాదులు కాదని, ఇది కేవలం జగన్ వర్గమే చేసిందని లగడపాటి ఆరోపిస్తున్నారు .
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more