రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మాజీ సైనికుడు ఒకరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనతను నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి సొంతం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తమ్కుమార్డ్డి గతంలో రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా సేవలందించారు. 1962 జూన్ 20న పురుషోత్తమడ్డి, ఉషాదేవి దంపతులకు ఆయన జన్మించారు. స్వగ్రామం నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల. ఉత్తమ్కుమార్ సతీమణి పద్మావతి. పుణెలోని జాతీయ డిఫెన్స్ అకాడమీ నుంచి బీఎస్సీ పట్టా పొందారు. సీనియర్ కమర్షియల్ పైలెట్ లైసెన్సును కలిగిన ఉత్తమ్కుమార్డ్డి భారత వైమానిక దళంలో స్కాడ్రన్ లీడర్గా పని చేశారు. మిగ్-21, మిగ్-23 ఫైటర్ యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉంది. 19-94 మధ్య రాష్ట్రపతి భవన్లో ఏడీసీ కంట్రోలర్గా పని చేశారు. 1994లో ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరి అదే ఏడాది కోదాడ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తదుపరి 1999, 2004 ఎన్నికల్లో కోదాడ నుంచి, 2009లో హుజూర్నగర్ స్థానం నుంచి గెలుపొందారు. పీసీసీ మాజీ సైనికోద్యోగుల విభాగం చైర్మన్ ఉత్తమ్కుమార్డ్డి బాధ్యతలు నిర్వహించారు. 610 జీవో అమలు కమిటీ, శాసనసభ మౌలిక వసతుల కమిటీ,, సొలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు చైర్మన్లుగా పని చేశారు. ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్గా కూడా విధులు నిర్వహిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more