తెలుగు సినీ నటి జయప్రద ..కొన్ని రోజులుగా .. ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జయప్రద ఎర్ర బుగ్గల విషయం కేంద్ర మంత్రి సునీల్ కుమార్ షిండే వరకు వెళ్లింది. అమర్ సింగ్ ను వదిలి, ఆంధ్ర రాజకీయలపై మక్కువ దేనికో అని రాజకీయ నాయకులు చెవులు కోరుకుంటున్నారు. పార్టీ పరిస్థితులను బట్టి సినీ నటి జయప్రద పార్టీ మారుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జయప్రద ఆంధ్రప్రదేశ్ లోని ఏ రాజకీయ పార్టీలో చేరుతుందా? మళ్లీ పసుపు పుసుకుంటుందా? లేక కొత్త జెండా పట్టుకుంటుందా? అనే ప్రశ్నలు రాజకీయ నాయకులను .. చిత్రవాద చేశాయి. అయితే చివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మెగా స్టార్ చిరంజీవితో జయప్రద మంతనాలు జరిపినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు.
చిరంజీవి ఆద్వర్యంలో.. జయప్రద కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటి అయ్యి.. తన మనస్సులో ఉన్న కోరికను చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సోనియా గాంధీ జయప్రద కోరికను తీర్చలేని పరిస్థితి ఉందని చెప్పటంతో జయప్రద నిరాశతో వెనుతిరిగింది. జయప్రద కోరినట్లు రాజమండ్రి సీటు ఆమెకు ఇస్తే.. ప్రస్తుత ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ పరిస్థితి ఏమిటి? అసలు అరుణ్ కుమార్ ఒప్పుకుంటాడా? అనే సందేహాలతో.. జయప్రదకు సోనియా నో చెప్పి నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. అయితే జయప్రద తన తెలివి ఉపయోగించి, చిరంజీవి సహాయంతో.. ఉండవల్లితో రహస్యంగా కలిసి తన మనస్సులోని కోరికను తీర్చామని చెప్పినట్లు తెలుస్తోంది. జయప్రద స్వయంగా వచ్చి.. అడిగితే.. ఎవరు మాత్రం కోరిక తీర్చారు చెప్పండి? అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వెంటనే... రాజమండ్రి సీటు నీకే ఇప్పిస్తాను,
2014 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా జయప్రదనే నిలబెట్టాలని సోనియా గాంధీతో చెబుతానని జయప్రదకు మాట ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరి రహస్య మీటింగ్.. దాదాపు కొన్ని గంటలు సమయం గడిచిన తరువాత ఉండవల్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ నాయకులు అంటున్నారు. జయప్రద వెంటనే సోనియా గాంధీతో రెండోసారి భేటి కోసం ప్రయత్నం మరళ కేంద్రమంత్రి పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి మళ్లీ సహయం చేసినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. సోనియాతో భేటి అయిన జయప్రద .. రాజమండ్రి సీటుకు .. ఎవరు అడ్డురారని, ఉండవల్లి ఒప్పుకున్నాడని ..చెప్పటంతో.. సోనియా గాంధీ షాక్ తిన్నాదని ఢిల్లీ నాయకులు అంటున్నారు.
ఉండవల్లి ఒప్పుకుంటే..నాకు సంబంధం లేదని .. సోనియా జయప్రదకు హామీ ఇవ్వటం జరిగింది. అయితే అందరికి అర్థం కానీ ప్రశ్న మిగిలిపోయింది. ఉండవల్లి రాజమండ్రి సీటును జయప్రదకు దానం చేశాడు. జయప్రదకు ఇవ్వటం వెనుక ఉన్న రాజకీయ కోణం ఏమిటి? ఉండవల్లి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతాడా? ఉండవల్లి అరుణ్ కుమార్ ఆలోచనలు చూస్తే.. వైఎస్ జగన్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని లోకల్ రాజకీయ నాయకులు అంటున్నారు. సోనియా గాంధీ కూడా ఉండవల్లిని వదిలేసిందా? ప్రభుత్వం తరుపున గట్టిగా సమాధానం చెప్పే నాయకుడు ఉండవల్లి ఒక్కడే? అలాంటి నాయకుడు వెళ్లిపోతే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? అసలు జయప్రద వల్ల పార్టీ వచ్చే లాభం ఏమిటి? అనే ప్రశ్నలు కాంగ్రెస్ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటికి ఉండవల్లి అరుణ్ కుమారే సమాధానం చెప్పగలరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే వైజాగ్ సీటు గురించి కత్తులు దూసుకుంటున్నా ఇద్దరు హెమాహెమీలు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more