అందాల భామ నయనతార తనను ఆదరిస్తున్న తమిళ ప్రజలకు తనవంతు సాయంగా ఇప్పటికే 20 లక్షల విరాళాన్ని అందించింది. చెన్నై వరద బాధితులు గతకొద్ది రోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. వీరికి అండగా ఇప్పటికే చాలా మంది విరాళాలు అందించడంతో పాటు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ విషయంలో వరద బాధిత మహిళలకు దుస్తులు పంపిణీ చేయడానికి ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి ‘సహోదరిక్కు సస్నేహం’ (సోదరికి ప్రేమతో)అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పత్రికతో నయనతార చేతులు కలిపి, తనవంతు సాయాన్ని అందించింది.
మహిళల దుస్తులకు సంబంధించిన 1000 కిట్లను వారికి అందించింది. ఇప్పటికే 20 లక్షల విరాళాన్ని అందించినా కూడా.. ఇంకా తనకు తోచిన విధంగా సాయం చేస్తూ, ప్రజలకు అండగా నిలుస్తున్న నయనతారను చూసి అందరూ అభినందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more