వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఇచ్చేభారతదేశ అత్యున్నత అవార్డులలో ఒకటైన ‘పద్మ’ పురస్కారాల ఎంపిక పై ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి పెదవి విరిచారు. పైరవీలు చేసుకున్నవారికే పద్మ పురస్కారాలు వరిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ దర్శకుడు ‘బాపు’కు ఈ ఏడాది కూడా పద్మ అవార్డు లభించక పోడటంపై తన అసహానాన్ని వెళ్లగక్కారు. బాపును ఈ ఏడాదికూడా పరిగణలోకి తీసుకోకపోవటం దారుణమని, అసలు అవార్డులు ఇచ్చే విధానమే లోపభూయిష్టంగా ఉందన్నారు. రాజకీయనేతలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నవారికే ఈ అవార్డులు ఇస్తున్నారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తపరిచారు.
ఇవాళ శ్రీకాకుళంలో ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన తనికెళ్ల భరణి విలేఖరుల ఎదుట ఈ వ్యాఖ్యలు చేశారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more