22 killed in himachal bus accident

bus accident, Gobind Sagar reservoir, Shimla, Bilaspur district, 22 killed, driver, negligence driving

22 killed in himachal bus accident due to driver negligence

డ్రైవర్ నిర్లక్ష్యం 22 మంది ప్రాణాలను బలిగొంది

Posted: 09/24/2014 02:41 PM IST
22 killed in himachal bus accident

హిమాచల్ ప్రదేశ్ లో బిలాస్ పూర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. కిక్కరిసిన ప్రయాణికులతో వెళ్తునన బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి గోవింద్ సాగర్ రిజర్వాయర్ లో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. బస్సులోని మిగతా ప్రయాణికులంతా గాయపడ్డారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రిజర్వాయర్ లో పడిపోయిన బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది తెలియదని చెప్పారు. రుషికేష్ నుంచి బిలాస్ పూర్ పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన వివరించారు. బస్సులో ప్రయాణికులంతా స్థానికులేనన్నారు. కాగా ప్రమాదానికి డైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోందన్నారు. బస్సు నిండా ప్రయాణికులను ఎక్కించుకుని ఘాట్ రోడ్డులో ప్రయాణించమే ప్రమాదానికి దారి తీసి వుండవచ్చునని అనుమానిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bus accident  Gobind Sagar reservoir  Shimla  Bilaspur district  22 killed  negligence driving  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more