Two aeroplanes escapes from clash in india

two aeroplanes escapes from clash in india, two aeroplanes escapes from clash, aeroplanes clash in india, 250 members saved by pilots in west bengal, two aeroplanes escapes from clash in west bengal

two aeroplanes escapes from clash in india

గాల్లోనే ప్రాణాలను వదిలేసుకున్న 250 మంది!

Posted: 07/12/2014 06:31 PM IST
Two aeroplanes escapes from clash in india

(Image source from: two aeroplanes escapes from clash in india)

ఒకటి పైన... ఇంకొకటి కింద... దారి మాత్రం ఒక్కటే! ఒకటి ల్యాండింగ్ కు సిద్ధంగా వుంటే.. మరొకటి టేకాఫ్ కు సిద్ధమయ్యింది. కానీ అవి రెండు ఒక దారిలోనే వున్నాయి. ఇక ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్. లోపలున్న 250 మంది తమ ప్రాణాలను ఆల్రెడీ గాల్లోకి ఎగరేసుకున్నారు. ఎన్ని ఆశలు పెట్టుకున్న ఎలాగో చనిపోక తప్పదన్న భావంతో అందరూ ఆఖరి శ్వాసను తీసుకుంటున్నారు. కానీ పైలట్ల దైవమా అని... ఆ యాక్సిడెంట్ జరగలేదు. తెలివిగా తమ దిశానిర్దేశాలు మార్చి, తమ ప్రతిభను నిరూపించుకుని, 250 మంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాతల్లాగా పేరు సంపాదించారు.

మొన్నామధ్య రష్యా విమానం ఒకటి రన్ వే మీద దిగుతుండగా.. ఇంకొకటి విమానం గాల్లోకి ఎగరడానికి ముందుకు కదిలింది. అయితే ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన అధికారులు, పైలట్లు.. విమాన దారులను మళ్లించి ప్రయాణీలకులను కాపాడారు. ఈ సంఘటన ఇంకా మరువకముందే.. అచ్చం ఇటువంటి సంఘటనే మన భారతదేశంలో కూడా చోటు చేసుకుంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బగ్డోరాలో ఇండిగో విమానం టేకాఫ్ కు సిద్ధంగా వుండగా... మరో ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ కోసం రన్ వే మీదకు దిగుతోంది. ఆ రెండు విమానాలు దాదాపు ఢీకొట్టుకునే పరిస్థితి చేరిపోయాయి. యాక్సిడెంట్ అవడం ఖాయమని అందరూ నిశ్చయించుకున్నారు. కానీ... అదృష్టవశాత్తూ.. రెండు విమానాల్లో వున్న పైలైట్లు తెలివిగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం రెప్పపాటులోనే తప్పిపోయింది.

రెండు విమానాలకు ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వడం వల్లే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగిందని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. ఈ రెండు విమానాల్లో మొత్తం కలిపి 250మంది ప్రయాణికులు వున్నారని.. వారికి ప్రత్యేకంగా సిబ్బంది కూడా అదనంగా వుందని వారు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more