పోయేది.. పార్టీ పరువేగా.. నా పరువు కాదు కదా.. అంటూ బరితెగించి అక్రమ రొమాన్స్ కి తెరలేపిన కాంగ్రెస్ పార్టీ కామరాజు కథ ఇది. వీరి రొమాన్స్ కు. అడ్డు ఆపులేకుండా పోతుందని .. హైదరాబాద్ నగర ప్రజలు.. మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిందని పండుగ చేసుకుంటున్న తెలంగాణ ప్రజలకు.. ఢిగ్గీరాజా అక్రమ రొమాన్స్ కంపు తో ముక్కు ముసుకుంటున్నారు. అసలే పింక్ కలర్ తో నిండిపోయి ఆనందంగా పండగ చేసుకుంటున్న నగరం, దిగ్విజయ్ సింగ్ , అమృతా రాయ్లకు హానీమూన్ గా మారిపోయిందని నగర ప్రజలు బాధపడుతున్నారు.
అసలే ఎన్నికల్లో చతికిలపడి.. పరువుపొగొట్టుకొని.. ఇంటి నుండి బయటకు రాలేకపోతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు.. ఢిగ్గీరాజా అక్రమ రొమాన్స్ పై ఒళ్లు మండుతుందని గాంధీ భవన్ లో కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. అప్పటికి ఒక సీనియర్ నాయకుడు.. ఢిగ్గీరాజా కు జరుగుతున్న పరిస్థితు గురించి వివరిస్తే .. ఆయన వెంటన ఇది నా ఇష్టం, ఆమె నాకు కాబోయే భార్య, త్వరలో మేము పెళ్లి చేసుకుంటాం. ఇందులో పెద్ద తప్పులేదే..దీని వల్ల పార్టీ పరువుఎలా పోతుందని ఢిగ్గిరాజీ తెలంగాణ కాంగ్రెస్ నేత పై ప్రశ్నల వర్షం కురిపించారు..
దీంతో.. తెలంగాణ కాంగ్రెస్ నేత ‘‘కత్తికిలేని దురద.. కందకు ఎందుకు’’? అని అనుకుంటూ.. అన్నీ మూసుకొని .. తల్లికాకుండా జాగ్రత్త పడే ..కొన్ని ఐటమ్స్ డిగ్గిరాజాకు ఇచ్చి వెళ్లిపోయినట్లు ..కాంగ్రెస్ కార్యకర్తలు మూతులు నాకేసుకుంటున్నారు.
ఇక్కడే ఇంకో విషయం జరిగింది.. సీమాంద్రాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత.. గులాబీల బుకీ తీసుకొని ఆనందంగా ఢిగ్గీరాజా దిగిన హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో వెళ్లటంతో.. ఆ సమయంలో.. ఆయన లేకపోవటంతో.. చేతిలోని గులాబీల బుకీని ఆయన ప్రియురాలు అమృతా రాయ్ చేతికి ఇచ్చి కొద్ది సేపు పిచ్చిపాటి మాటలు మాట్లాడుతు, నవ్వుతున్న సమయంలో ఢిగ్గీరాజ రావటం అక్కడ పరిస్థితి ఘోరంగా మారిపోయింది.
అయితే వెంటనే డిగ్గీరాజ ఊహించన సన్నివేశం కళ్ల ముందు కనిపించే సరికి .. ఆవేశంగా సీమాంద్ర కాంగ్రెస్ నేత పై ఎందుకొచ్చావ్, నువ్వు వస్తున్న సంగతి నాకు ఫోన్ చేయాలి కదా, అని అరుస్తూ.. అమృతా రాయ్ వైపు . చూచి.. లోపలికి వెళ్లు అంటూ కేకలు వేయటంతో ఆమె వెళ్లినట్లు తెలుస్తోంది. (అంటే ఆయన భయం ఆయనకు ఉంటుంది కదా? )
ముసలోడికి చాలా బలుపు ఉంది. ఈ వయసులోనే ఇలా ఉంటే మరీ ఆ వయసులో ఎలా ఉండేవాడోనని మనసులో తిట్టుకుంటూ సీమాంద్ర కాంగ్రెస్ నేత బయటకు వెళ్లిపోవటంతో.. ఢిగ్గీరాజా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సదరు నేత పై.. తీవ్రస్థాయిలో డిగ్గీరాజ మండిపడిన విషయం కొద్ది నిమిషాల్లోనే ఇందిరా భవన్ కు చేరుకోవటంతో అక్కడే ఉన్న..సీనియర్ నాయకులు చర్చలు మొదలు పెట్టారు. అంటే ఆయన బంగారు బాతును.. ఎవరు తన్నుకుపోతారనే భయం ఆయనలో బాగా కనబడిందని.. సీమాంద్ర కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
ఢిగ్గీరాజా అక్రమ రొమాన్స్ కంపు విషయం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తెలియటంతో.. సిగ్గుతో తలదించుకున్నట్లు తెలుస్తోంది. దీని పై తెలంగాణ ప్రజలు తీవ్రసాయిలో మండిపడుతున్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు తన సొంత భార్యని కూడా .. ఇలా హైదరాబాదీకి తెచ్చిందిలేదు.. ఈ ముసలోడి కంపు రొమాన్స్ .తో హైదరాబాద్ మలినం అయిందని .. వెంటనే నగరాన్ని శుద్ది చేయాలని .. తెలంగాణ ప్రజలు, తెలంగాణనేతలు అంటున్నారు.
ఇలాంటి వారిని ఇక నుండి హైదరాబాద్ కు రాకుండా గట్టి చర్యలు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని .. బంగారు తెలంగాణ కోరుకునే యువతి, యువకులు , తెలంగాణ తల్లులు , తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి వారి రాక తో.. హైదరాబాద్ మరో గోవా లా తయరవుతుందని అంటున్నారు. గోవాలో ..బీచ్ ఉంది.. హైదరాబాదులో బీచ్ లేదు.. అంతే తేడా మిగతదంతా సేమ్ టూ సేమ్.. . ఈవిషయం పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
ఏమైనా అద్రుష్టం ఉండాలి.. సామాన్యుడు.. సిక్రెట్ గా రొమాన్స్ చేస్తే.. చెరసాలలో వేస్తారు? ఒక ప్రజా నాయకుడు పబ్లిక్ గా అక్రమ రొమాన్స్ చేస్తే.. విలాసం. అంతే న్యాయం అనేది నాలుగురికి అందని ద్రాక్ష అని రాజకీయ మేథావులు అంటున్నారు. అయినా రాజు తలుచుకుంటే.. రంభలకు కొదువు ఉండుదు, కొరడా దెబ్బలకు కొదువు ఉందని మన పూర్వీకులు ముందే చెప్పారు. సంభోగాలు, సరసాలు , ప్రయోగాలు , స్కామ్ లు..అన్నీ కాంగ్రెస్ నేతలే చేస్తారని.. పార్టీలోని యంగ్ యువకులు గర్వంగా గాంధీ భవన్ వద్ద చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more