India reaches 74,281 Covid-19 cases దేశంలో 24 గంట్లలో 11,458 కేసులు.. 386 మరణాలు

Coronavirus update covid 19 cases in india reaches 308993

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India witnessed its biggest jump in Coronavirus-linked cases today, with 11458 people testing positive for COVID-19 in the last 24 hours, government data showed. Positive cases tally reaches to 154,329 people have tested positive for coronavirus and 8884 have died due to the virus.

దేశంలో కరానా విజృంభన: 24 గంట్లలో 11,458 కేసులు.. 386 మరణాలు

Posted: 06/13/2020 04:20 PM IST
Coronavirus update covid 19 cases in india reaches 308993

(Image source from: Mangaloretoday.com)

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. పలు సడలింపులతో దేశంలో అమల్లోకి వచ్చిన తొలి అన్ లాక్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా ఐదు వేల నుంచి ఎనమిది వేలకు ఎగబాకింది. ఆ తరువాత గత వారం రోజులుగా ప్రతీరోజు పదివేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా ఇవాళ దానిని కూడా అధిగమించిన స్థాయిలో పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి, తాజాగా 11 వేల పైబడిన కేసులు దేశంలో నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో నమోదైన కేసులతో భారత్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ప్రభావిత దేశంగా నిలించింది.

ఈక్రమంలో దేశంలో మూడు లక్షల 9 వేల కరో్నా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రెండు లక్షల 96 వేల కేసులతో నాల్గవ స్థానంలో వున్న యైనైటెడ్ కింగ్ డమ్ ను భారత్ అధిగమించింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన వివరాల మేరకు దేశంలో మునుపెన్నడూ నమోదుకాని సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదయ్యాయి, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 11,458 సాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షల మార్కును దాటింది. గత వారం రోజులుగా ప్రతీరోజు పది వేల కేసులు నమోదు అవుతుండగా ఇవాళ పదకొండు వేలకు చేరడం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది.

దేశవ్యాప్తంగా మొత్తం 2,97 వేల 535 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 8498కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 396 మరణాలు సంభవించాయి.

దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, న్యూఢిల్లీలలో కరోనా ప్రభావం తీవ్రంగా వుంది. ఇక్కడ నుంచే రమారమి తాజా కేసులన్నీ నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. అటు మరణాలలోనూ మహారాష్ట్ర అధికంగా నమోదుచేసుకుంటోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మహరాష్ట్రలో 152 మరణాలు నమోదు చేసుకున్నాయి.

గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో దేశంలో కరోనా కేసులు నమోదు కాలేదు. వరుసగా అత్యధిక కేసులు నమోదు చేసుకుంటున్న దేశం ఇవాళ మరో అత్యధిక కేసుల మార్కును అందుకోవడం అందోళనకరం. ఇక ఇదే సమయంలో అటు దేశంలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 147,779 మంది దేశంలోని పలు ఆసుపత్రులలో చికిత్స పోందుతున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 154,329 మంది మాత్రం కరోనాబారిన పడి కోలుకున్నారని.. వరుసగా మూడో పర్యాయం దేశంలో బాధితుల సంఖ్య కన్నా కోలుకున్నవారి సంఖ్య అధికంగా నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles