తెలుగు రాష్ట్రాలను అట్టుడికిస్తున్న ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నుంచి తన పేరు తొలగించాలంటూ జెరూసలెం మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలని హైకోర్టులో స్టీఫెన్సన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను కూడా మరో బెంచ్కి మార్చాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఆయన కోర్టుకు దాఖలు చేసిన పిటీషన్లో ఓటుకు నోటు కేసులో సూత్రధారి ముత్తయ్య అని పేర్కోన్నారు.
ముత్తయ్య జేరుసలేం అనే వ్యక్తే తనను ముందుగా సంప్రదించాడని, టీడీపీకి ఓటు వేయాల్సిందిగా తనను ముందుగా కోరింది కూడా ఆయనేనని పేర్కోన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు రేపు విచారించనుంది.ఈ కేసులో ఆయనను నాలుగో ముద్దాయిగా ఏసీబి అధికారులు పేర్కోన్నవిషయం తెలిసింది. ఈ నేపథ్యంలో విజయవాడకు పారిపోయిన ముత్తయ్య.. అక్కడ సత్యనారాయణపురం పిఎస్ లో తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ నేతలపై కేసును నమోదు చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more