వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గతంలో పలు దీక్షలు చేసిన విషయం తెలిసిందే. మరో దీక్షకు సిద్దం అవుతున్నారు. ఈ సారి ఆమె ఆమరణ నిరహార దీక్షకు దిగబోతున్నారు. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో సీమాంద్రలో ఇప్పటికే పలు పార్టీలు ఉద్యమంలో ఉండి సకలాన్ని స్తంబింప చేశారు. ఆ పార్టీలన్నింటికి ధీటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీక్షకు దిగుతున్నారు. ఇప్పటికే సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుంది. దీనిని మరింతగా ఆజ్యం పోసేందుకు ఆమెకు దీక్షకు దిగుతున్నారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యధాతధంగా ఉంచాలనే డిమాండ్ తో ఈ దీక్షలో కూర్చోబోతున్నారు. ఈ దీక్ష ఈనెల 19వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎమ్.వి.మైసూరారెడ్డి వెల్లడించారు. విభజనకు ప్రాతిపదిక, హేతుబద్దత ఉండాలని అవి రెండు కాంగ్రెస్ పార్టీలో కొరవడ్డాయని అన్నారు. ఈ దీక్షకు సభా స్థలిని విజయ వాడను ఎన్నుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more