Two women killed in delhi and ap

delhi, andhra pradesh, atrocities on women

two women killed in delhi and ap

women-killed.png

Posted: 02/25/2013 11:36 AM IST
Two women killed in delhi and ap

భర్త ఎదురుగానే భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఉదంతం ఢిల్లీలో జరిగింది.  దక్షిణ ఢిల్లీ సరాయ్ కలేఖాస్ ప్రాంతంలో భర్తతో వచ్చిన మహిళను బీహార్ కి చెందిన మున్షీ యాదవ్ తుపాకీతో కాల్చి చంపాడు.  వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ కాన్ స్టేబుల్ మద్యం మత్తులో మునిగితేలుతున్న ఆ దుండగుడిని పట్టుకున్నాడు. 

భార్యాభర్తలు ఢిల్లీలోని భజన్ పురా కి చెందినవారు.  అయితే మున్షీ యాదవ్ వారిద్దరికీ తెలిసినవాడేనని, పాత కక్షల మూలకంగా ఈ ఘటన జరిగిందని పోలీసులు అంటున్నారు.  విచారణ ఇంకా కొనసాగుతోంది.

హైద్రాబాద్ మౌలాలి లో కూడా ఒక యువతి హత్యకు గురైంది.  50 సంవత్సరాల వయసు గల లక్ష్మి అనే మహిళ కూలీ చేసుకుని బ్రతుకుని వెళ్ళదీసుకుంటోంది.  వడ్డెర బస్తీలో ఒంటరిగా జీవిస్తోంది.  రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆమెను కత్తితో పొడిచి చంపారు.  ఆమె మీద ఉండవలసిన నగలు కనిపించకపోవటంతో అది దొంగల పనే అయ్యుండాలని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles