దేశంలో ఇప్పుడు కామం రహదారు వేసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో రగిలి పోతున్న కామంధులు రెచ్చిపోతున్నారు. కామంధులకు కంచ వేసే వారే కరువయ్యారు. బాలికలపై అత్యాచారాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతూనే ఉన్నాయి. వరుస అత్యాచారాలతో కొద్ది నెలలుగా వార్తల్లో ఉన్న హర్యానా రాష్ట్రంలో మరో బాలిక కామాంధుల రాక్షస దాహానికి బలైంది. కర్నాల్ జిల్లాలో ఏకంగా 13మంది దుండగులు 16ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. గత కర్నాల్ జిల్లాలో త్రావేరి-నిలోఖేరి రైల్వే మార్గంలో పట్టాల పక్కన ఓ బాలిక బాలుడి తో కలిసి ఉండగా రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం విచారణలో కన్నీరు తెప్పిం చే నిజాలు వెలుగుచూశాయి.
కామంధులు కొత్త కొత్త మార్గాలతో బాలికలను బలితీసుకుంటున్నారు. మహిళకు మహిళే శత్రువు అనే కీ పాయింట్ తో మహిళలపై దాడి చేస్తున్నారు. తెలిసిన మహిళ కాల్ చేసి పిలవగా.. బాధిత బాలిక చెప్పిన ప్రాంతానికి వచ్చింది. అంతే ఇద్దరు దుండగులు ఆమెపై అత్యాచారం జరిపారు. బాలిక వెళ్లిపోతుండగా.. మరో 11మంది ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత మరొకడి కన్ను ఆ బాలికపై పడింది. అంతే, ఆమెను కిడ్నాప్ చేసి రైలు పట్టాల దగ్గరకు తీసుకొచ్చాడు. అనుమానాస్పద స్థితిలో వీరిని చూసిన బజిదాజాతన్ రైల్వేస్టేషన్ మాస్టర్ పోలీసులకు సమాచారం అందించా రు. విచారణలో తనపై జరిగిన అత్యాచారాల పరంపరను బాధితురాలు వివరించింది. దీంతో పోలీసులు ఫోన్ చేసి పిలిపించిన మహిళ సహా 13 మందిని అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more