ఈ సరస్సు రుద్రప్రయాగ్ కు 49 కి.మీ.ల దూరంలో వుంది. చుట్టూ పచ్చని అడవులు కలవు. ఈ సరస్సు నీటిలో చౌఖంబ పర్వత శ్రేణులు, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, నీలకంత శిఖరాలు ప్రతిబింబిస్తాయి. ఈ సరస్సుని దీనిని పురాణాలలో ‘ఇంద్ర సరోవర్’ అని పేర్కోన్నారు.