మహారాష్ట్ర లోని పూణే జిల్లాలో వున్న పశ్చిమాద్రి కనుమల్లో ఈ ఘాట్ వుంది. లెక్కలేనన్ని చెరువులు, కొండలతో నిండివున్న ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు ఆనందం కలిగిస్తుంది. వర్షాకాలంలో మల్షేజ్ ఘాట్ చక్కని విహార కేంద్రం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్లెమింగో పక్షులు వస్తుంటాయి.