Election commission of india has given registration to the janasena party as a political party

janasena party, pawan kalyan, janasena political party, janasena party telangana, janasena party approved, election commision recognise janasena as political party

The jana sena Party has already applied for Registration for both the states of Andhra Pradesh and Telangana

రాజకీయ పార్టీ గా జన సేన

Posted: 12/11/2014 12:55 PM IST
Election commission of india has given registration to the janasena party as a political party

రాజకీయ పార్టీ గా జన సేన కి అధికార గుర్తింపు వచ్చింది. జన సేన ను రాజకీయ పార్టీ గ గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ (56/118/2014/PPS-I) ను కూడా కేటాయించింది. చట్ట ప్రకారం ఇప్పుడు జనసేన అధికారికంగా గుర్తింపు పొందినట్లయ్యింది.

ఇదివరకే రెండు తెలుగు రాష్ట్రాలలో గుర్తింపు కావాలని ఎన్నికల సంఘానికి పార్టీ అర్జీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు జన సేన పార్టీ పోటి చేయవచ్చు. పార్టీ వాళ్ళు కోరుకుంటే అధికారికంగా రెండు రాష్ట్రాలలో ఒకే "గుర్తు" ని కేటాయించేలా సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేసింది. గుర్తింపు రాకపొందే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా రాజకీయాల్లో ప్రకంపనలే పుట్టిస్తాడో భుకంపాలే సృష్టిస్తాడో వేచి చూడాలి.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more