Uma bharati asks kcr about issues with andhra pradesh cm chandrababu naidu

uma bharati on kcr, uma bharati telangana cm meeting, kcr on chandrababu naidu, kcr on andhra pradesh, kcr delhi tour updates, telangana latest news updates, telangana cm latest comments, chandrababu on land acquirement, latest telugu updates

uma bharati asks kcr about issues with andhra pradesh cm chandrababu naidu : latest news that during the meeting with kcr she asks about telangana and andhra pradesh issues and differences, kcr says no difference with chandrababu naidu and asks minister to grant his proposals soon

కేసీఆర్ ను ఆహ్వానించి.., బాబుపై ఆరా

Posted: 12/09/2014 07:57 AM IST
Uma bharati asks kcr about issues with andhra pradesh cm chandrababu naidu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఢిల్లీ పర్యటన ముగిసింది. చివరి రోజు బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేంద్రమంత్రి ఉమాభారతిని కేసీఆర్ కలిశారు. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. ఈ సందర్బంగా ఇధ్దరి మద్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయట. ముందుగా కేసీఆర్ ను సాదరంగా ఆహ్వానించిన కేంద్రమంత్రి.., బాగోగులు తెలుసుకున్నారట. రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయాలపై కూడా కుశల ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఉమ పక్కరాష్ర్టంపైకి దృష్టిపెట్టారు.

ఫ్రాణహిత ప్రాజెక్టుపై ఏపీ సీఎం బాబుతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కేసీఆర్ లోపల కాస్త డౌట్ పడటంతో.., ‘చంద్రబాబుతో లడాయి లేదుకదా..?’ అని ప్రశ్నించారట. స్పందించిన కేసీఆర్, తమ మద్య విభేదాలు ఏమి లేవని చెప్పారు. ఆదివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా బాబు పక్కనే కూర్చుని, కలసి భోజనం కూడా చేశామని చెప్పారు. సీరియస్ గా ఉంటూ ఘాటు వ్యాఖ్యలు చేసే ఉమాభారతి ఇలా కుశల ప్రశ్నలు వేశారు. అయితే ప్రాణహితపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వంతోచర్చిస్తామని హామి మాత్రం ఇచ్చారని తెలుస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more