Telangana farmers burns kcr scarecrow medak nalgonda rangareddy districts

telangana farmers, telangana cm kcr latest news, ck kcr scarecrow, cm kcr effigy, telangana farmers burns kcr scarecrow, power problesm telangana, medak district farmers protests, rangareddy farmers, nalgonda district farmers, cm kcr latest press meet, cm kcr latest news, cm kcr controvercies, cm kcr comments

telangana farmers burns kcr Scarecrow medak nalgonda rangareddy districts : Medak District farmers protest against telangana cm kcr and burns the scarecrow for cutting power continuously and also some farmers protests in rangareddy and nalgonda districts

కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన తెలంగాణ రైతులు!!

Posted: 08/04/2014 02:42 PM IST
Telangana farmers burns kcr scarecrow medak nalgonda rangareddy districts

అవును.. మీరు వింటున్నది సాక్షాత్తూ నిజమే!! కల్వకుంట్ల రాజశేఖర్ రావు (కేసీఆర్)ను సీఎంగా గెలిపించిన తెలంగాణ రైతన్నలే ఆయన దిష్టిబొమ్మను నడిరోడ్డులో దహనం చేశారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఏం బాగోలేదని వారు వాపోతున్నారు. రైతన్నల జీవితాలు బాగుపరుస్తాడనే నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే.. ఇంతవరకు రైతుల గురించి ఒక్క అభివృద్ధి పథకాన్ని కూడా అమలు చేయలేదని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం విద్యుత్ కోతలు ఏర్పడుతుండటంతో తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చెందిన రైతులు.. ఆయన మీద విమర్శలు చేయడం ప్రారంభించారు. మెదక్ జిల్లాలోని నార్సింగిలో వందలమంది రైతులు 44వ నెంబర్ జాతీయ రహదారిపై.. కేసీఆర్ కు వ్యతిరేకంగా రాస్తారోకో చేపట్టారు. నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ.. ఆగ్రహం వెళ్లగక్కారు. దీంతో హైదరాబాద్ - నిజామాబాద్ రహదారిపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ‘‘రోజుకు కనీసం ఒక గంటపాటు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని’’ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులు రైతులపై లాఠీఛార్జ్ చేయడంతో పదిమందికి గాయాలయ్యాయి. మరోవైపు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా రైతులు సబ్ స్టేషన్లను ముట్టడించారు కూడా!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more