రక్తదానం అంటే చాలా మంది భయపడతారు. కొంతమంది అయితే రక్తదానం చేస్తే బాడీలో శక్తి పోతుందనే, రక్తదానం చేయడంతో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయనే చాలా మంది చెప్తుంటారు. ఇక అలాంటి అపోహలకు దూరంగా ఉండని చెబుతున్నారు. ఇక నుండి అలాంటి భయాలకు ఇక చెక్ పెట్టండి? ఎందుకంటే ఒక్కసారి రక్తదానం చేస్తే..బోలేడు లాభాలు మీకు కలుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా బ్లడ్ డొనేషన్ గుండెకు చాలా మంచిదనే విషయాన్ని తేల్చారు సైంటిస్టులు.
రక్తదానంతో గుండె సంబంధిత డిసీజెస్ నుంచి తప్పించుకోవచ్చని ఫ్రూ చేశారు ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్టులు. షిప్ట్ వర్కర్లకు ఎక్కువ గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని.. రక్తాన్ని దానం చేయడంతో అలాంటి వాటి నుంచి కాస్తైనా తప్పించుకోవచ్చని చెప్తున్నారు. గుండె సంబంధిత ఎఫెక్టులు తగ్గాలంటే కొత్త రక్తం శరీరానికి కావాల్సిందేనని…పాత రక్తం పోతేనే శరీరానికి కొత్త బ్లడ్ వస్తుందంటున్నారు. షిప్ట్ వర్కర్లపై చేసిన స్టడీలో వారు ఈ విషయాలను నిరూపించారు.
రక్తదానం చేయడంతో పాత రక్తం స్థానంలో కొత్త రక్తం వచ్చి బాడీ బ్యాలెన్స్ గా ఉంటోందన్నారు ఆస్ట్రేలియన్ సైంటిస్టులు. పాత రక్తం శరీరంలో ఉండటంతో గడ్డ కట్టే అవకాశం ఉందని..దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. షిప్ట్ వర్కర్లలో దాదాపు 30 శాతం మందికి గుండెకు సంబంధించిన వ్యాధులు ఉంటాయన్నారు. మొత్తానికి బ్లడ్ డొనేషన్ తో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని…డోనేట్ చేయకపోతేనే ఇబ్బందులని తేల్చారు ఆస్ట్రేలియా సైంటిస్టులు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more