మే డే గా పిలిచే మే నెలలోని మొదటి రోజును ఇప్పటినుంచి దక్షిణ మధ్య రైల్వే శాఖ స్వాతి డే గా పరిగణిస్తుంది.
సోమవారం నాడు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రాకేశ్ మిశ్రా ఈ ప్రకటన చేస్తూ, బాంబు పేలుళ్ళలో అసువులుబాసిన గుంటూరు వాసి స్వాతి ప్రాణత్యాగం వృధాకారాదని అన్నారు. పిరికిపందలైన ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూ, ఆ సమయంలో బాధితులకు సహాయంగా నిలిచిన రైల్వే సిబ్బందిని, గాయపడినవారికి వైద్యసేవలందించిన హాస్పిటల్ సిబ్బందిని ఆయన అభినందించారు.
24 సంవత్సరాల స్వాతి పరుచూరి రామకృష్ణన్ ఎమ్ టెక్ విద్యార్థిని. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) లో ఆమె మొదటి ఉద్యోగంలో చేరింది. మే 1 న చెన్నై సెంట్రల్ లో అగివున్న బెంగళూర్ గౌహాతి ఎక్స్ ప్రెస్ లో ఇంటికి వెళ్తున్న స్వాతి ని ఆమె తల్లిదండ్రులు విజయవాడ లో రిసీవ్ చేసుకుందామనుకున్నారు కానీ బాంబు పేలుడులో మృతి చెందిన ఆమె మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవటానికి చెన్నై వెళ్ళారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more