తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని, లేని పక్షంలో ఆ పార్టీ తెలంగాణలో ఉండాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే... ఈ పార్టీ ఏం చేస్తుందని, తెలంగాణ పై స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఒక వేళ ఆ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లయితే తెలంగాణలో ఆ పార్టీకి ఏం పని అని ప్రశ్నించారు. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రజల్లో వెలుగు నిండటం మాట అటుంచితే, జీవితాలు మాత్రం అంధకారం అవ్వడం ఖాయం అని అన్నారు. అయితే రేపటి నుండి షర్మిళ యాత్ర ప్రారంభం అవుతున్న సందర్భంగా కవిత ఈ వ్యాక్యలు చేసినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more