అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్వర్యంలో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా ఎట్లకేలకు సిద్దమయ్యింది. ఐసీసీ చైర్మన్ హోదాలో వున్న బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అర్థిక విధానాల్లో తీసుకువచ్చిన మార్పులతో భారీ అదాయాన్ని ఇస్లున్న భారత్ కు లాభాలను పంచే వాటాలో మాత్రం అరకొరగానే ఇవ్వడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. ఐసీసీ చాంపియన్ ట్రోఫీని బహిష్కరించాలన్న యోచనలో వుందని వార్తలు వచ్చాయి.
అయితే ఐసీసీ ఛాంపియన్ షిఫ్ లో భారత్ తప్పక అడాలని క్రికెట్ దిగ్గాజాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు ఇటు అభిమానుల నుంచి కూడా బిసిసిఐ విమర్శల సెగను ఎదుర్కోవడంతో.. ఇవాళ సమావేశమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డు సభ్యులు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడుతుందని ప్రకటించారు. దీంతో పాటు ఐసీసీకి ఎటువంటి నోటీసులు ఇవ్వకూడదని నిర్ణయించింది.
శశాంక్ మనోహర్ ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానంతో బీసీసీఐ-ఐసీసీ మధ్య తలెత్తిన వివాదానికి మధ్యస్తం ద్వారా పరిస్కరించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా జాయింట్ సెక్రటరీగా ఉన్న అమితాబ్ చౌదరికి ఈబాధ్యతలు అప్పగించినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది. ‘ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కోసం గత నెల 25లోపే భారత జట్టును ప్రకటించాల్సి ఉన్నా నేటి దాకా జట్టును వెల్లడించలేదు. వెంటనే సెలక్షన్ కమిటీని సమావేశపరిచి టీమిండియా జట్టును ప్రకటించాలని బీసీసీఐ సంయుక్త కార్యదర్శిని నూతన పాలక మండలి (సీఏవో) హెచ్చరించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more